Monday, June 8, 2020

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు పూర్తిగా రద్దు..

పదో తరగతి పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలను పూర్తిగా రద్దు చేసింది. ఇంటర్నల్ మార్కుల ఆధారంగానే విద్యార్థులకు గ్రేడింగ్ ఇచ్చి ప్రమోట్ చేయాలని నిర్ణయించింది. కరోనా విజృంభిస్తున్న తరుణంలో పరీక్షలు నిర్వహించడం విద్యార్థుల ప్రాణాలను రిస్క్‌లో పెట్టడమేనని భావించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో 5,34,903 మంది పదో తరగతి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Uks1Fl

0 comments:

Post a Comment