తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అద్భుతంగా పాలన సాగిస్తున్నారని కితాబిచ్చారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ నేతలకు కెసిఆర్ పాలన కడుపు మంట తెప్పిస్తుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలపై విరుచుకుపడిన మంత్రి కేటీఆర్ సీఎం కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్ర ప్రజలకు బహుళ ప్రయోజనాలు అందుతున్నాయని పేర్కొన్నారు. అది కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zoefdO
నక్కలన్నీ కలిసి సంతాప సభ పెట్టినట్టుగా కాంగ్రెస్ తీరు ... రైతుబంధుపై విమర్శలపై కేటీఆర్ ఫైర్
Related Posts:
‘స్వేరోస్’ ప్రవీణ్ కుమార్: హిందూ దేవుళ్లను పూజించను అంటూ చేసిన ప్రతిజ్ఙ ఎందుకు వివాదాస్పదమైందితెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదివిన పూర్వ విద్యార్థుల సంఘం స్వేరో యూనియన్ ఏటా భీమ్ దీక్ష పేరుతో ఒక కార్యక్రమం నిర్వహిస్తుంటుంది.… Read More
జగన్కు వాతపెట్టి వెన్నపూస్తోన్న కేంద్రం -15 ఏళ్లలో ఏపీ సూపర్ పవర్ -దివాళ జడిలో అనూహ్య ప్రశంసలువైఎస్ జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా దివాళా దశకు చేరిందని, అభివృద్ధి పనుల్లో రాష్ట్రం తన కనీస వాటా కూడా ఇచ్చుకోలేని దుస్థితికి దిగజారిందని, సంక్షే… Read More
చంద్రబాబు, నారాయణ భవితవ్యం తేలేది నేడే-హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠఏపీ రాజధాని అమరావతిలో దళితులకు చెందాల్సిన అసైన్డ్ భూముల్ని బదలాయించిన వ్యవహారంలో ఏపీ సీఐడీ దాఖలు చేసిన అట్రాసిటీ కేసులపై చంద్రబాబు, నారాయణ హైకోర్టును… Read More
CD Girl: మాజీ మంత్రి రాసలీలల ఎఫెక్ట్, పీజీ సుందరి ఇంట్లో అన్ని లక్షలా ?, బీర్లు, వైన్, వామ్మో !బెంగళూరు/ బెళగావి: కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జారకిహోళితో రాసలీలలు సాగించి మాయం అయిన సీడీ గర్ల్ ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. రాసలీలల సీడీ గర్ల్ బెంగ… Read More
న్యాయ రాజధానికి వైఎస్ జగన్: హైకోర్టుకు స్థలం కేటాయించిన తరువాత తొలిసారిగా: ఎయిర్పోర్ట్కర్నూలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఈ నెల 26వ తేదీన కర్నూలుకు వెళ్లనున్నారు. జగన్నాథ గట్టు వద్ద 250 ఎకరాల విస్తీర్ణంలో ఏపీ హైకోర్టు, న్యాయ ర… Read More
0 comments:
Post a Comment