Wednesday, February 10, 2021

సుజనా చౌదరికి ఈడీ షాక్‌- 12న హాజరుకావాలని చెన్నై కోర్టు సమన్లు- మనీలాండరింగ్ కేసులో

సుజనా గ్రూపు సంస్ధల అధినేత, బీజేపీ ఎంపీ సుజనా చౌదరిని బ్యాంకు రుణాల ఎగవేత కేసు వదిలేలా లేదు. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ చురుగ్గా దర్యాప్తు సాగిస్తుండగా.. ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ కూడా అడుగుపెట్టింది. బ్యాంకులకు రుణాల ఎగవేత వ్యవహారంలో ప్రశ్నించేందుకు ఈ నెల 12న తమ ముందు హాజరు కావాలని ఈడీ కేసులు విచారిస్తున్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/374ouS5

Related Posts:

0 comments:

Post a Comment