Wednesday, February 10, 2021

షాకింగ్: జగన్ పుట్టి ముంచిన కేంద్రం -విశాఖ స్టీల్ ప్లాంట్‌పై సంచలనం -3ఏళ్లుగా సీఎంకు తెలుసన్న ప్రధాన్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గతిని మార్చేసిదిగా భావిస్తోన్న ‘విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటైజేషన్' వ్యవహారంలో సంచలన పరిణామాం చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆదీనంలోనిదే అయినా, వైజాగ్ స్టీల్ ను ప్రైవేటుకు అప్పగించరాదంటూ ఏపీ అధికార పార్టీ వైసీపీ నేరుగా రోడ్లపైనే ఉద్యమిస్తోన్న వేళ.. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tINS9I

0 comments:

Post a Comment