ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల పోరులో ఏకగ్రీవాల హవా కొనసాగుతూనే ఉంది. తొలి విడతలోనే దాదాపు 500కి పైగా పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. రెండో దశలోనే దాదాపు అదే స్ధాయిలో ఏకగ్రీవమైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ఆధారంగా తెలుస్తోంది. జిల్లాల వారీగా ఏకగ్రీవమైన పంచాయతీల వివరాలను ఇవాళ ఎస్ఈసీ ప్రకటించింది. ఏపీలో బలవంతపు ఏకగ్రీవాలకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z5SIQs
Wednesday, February 10, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment