Saturday, November 7, 2020

నితీష్‌పై మొహం మొత్తినట్టే..మోడీ మంత్రమూ పనిచేయనట్టే: బిహారీల్లో రాజకీయ చైతన్యం: 63 శాతం

పాట్నా: బిహార్‌లో ఈ సారి ప్రభుత్వం మారడం ఖాయంగా కనిపిస్తోంది. తేజస్వి యాదవ్ సారథ్యంలోని రాష్ట్రీయ జనతాదళ్ కూటమి వైపే గాలి బలంగా వీచినట్టు స్పష్టమౌతోంది. మూడు దఫాలుగా జనతాదళ్ (యునైటెడ్)-భారతీయ జనతా పార్టీకి కూటమికి అండగా నిలిచిన బిహారీయులు ఈ సారి ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టారని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. రాష్ట్రీయ జనతాదళ్ కూటమి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ezstbQ

Related Posts:

0 comments:

Post a Comment