Saturday, November 7, 2020

Bihar Elections Exit Polls 2020: ఎన్డీఏకు మెజార్టీ సీట్లు.. దైనిక్ భాస్కర్..ఈటీజీ బీహర్ మాత్రం

బీహర్ అసెంబ్లీ ఎన్నికల్లో మహగడ్ బందన్ విజయం సాధిస్తోందని అంచనాలు వస్తోన్నాయి. అన్నీ పోల్స్ ఇదేవిధంగా లెక్కగట్టాయి. ఈటీజీ బీహర్ కూటమి 120 సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. ఎన్డీఏ 114 సీట్లతో రెండో స్థానంలో నిలుస్తోందని పేర్కొన్నది. ఎల్జేపీ మాత్రం కేవలం 3 సీట్లతో సరిపెట్టుకుంటుందని అంచనా వేసింది. ఇతరులు 6 సీట్లు గెలుచుకుంటారని తెలిపింది. దీంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3p0pbTM

Related Posts:

0 comments:

Post a Comment