Monday, April 1, 2019

లోకసభ ఎన్నికలు 2019: మహబూబ్‌నగర్ నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ స్థానం నుంచి గెలుపొందిన వారు జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్రవేసుకొన్న చరిత్ర ఉంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి ఏపీ జితెందర్ రెడ్డి లోక్‌సభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2014, మే 18న ఆయన రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VdzeWw

Related Posts:

0 comments:

Post a Comment