హైదరాబాద్ : మరో 9 రోజుల్లో తొలివిడత లోక్సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు పాట్లు పడుతున్నారు. వయోజనులను ఆకట్టుకునేందుకు పథకాలను ప్రవేశపెడతామని చెప్తున్నారు. ముఖ్యంగా యువత, మహిళలే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలు, ఏపీలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VdzdBW
మిగిలింది మరో 9 రోజులే : మోడీ అంబానీల చౌకీదార్లా వ్యవహరిస్తున్నారు : రాహుల్
Related Posts:
ఏపీ బడ్జెట్: కాపులకు రూ.1000 కోట్లు, మైనార్టీలకు రూ.1300 కోట్లు, నిరుద్యోగభృతి రూ.2వేలకు పెంపుఎన్నికల వేళ ఏపి ప్రభుత్వం నూతన బడ్జెట్ ను ఉభయ సభల్లోనూ ప్రవేశ పెట్టింది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అయినా.. పూర్తి స్థాయి ప్రతిపాదనలతో బడ్జెట్… Read More
కర్ణాటకలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం, సర్వం సిద్దం, డేట్ ఫిక్స్: మాజీ డీసీఎం ఆర్. అశోక్ !బెంగళూరు: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటకలోని హుబ్బళికి రానున్నారు. కర్ణాటకలో హుబ్బళి బహిరంగ సభతో ప్రధాని నరేంద్ర మోడీ ఎ… Read More
అమరావతిలో అంతర్జాతీయ ఇంధన సదస్సు..! పాల్గొననున్న ప్రముఖ పారిశ్రామిక వేత్తలు..!!అమరావతి : అమరావతి బ్రాండ్ ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ స్థాయికి చేరుతోంది. అందులో భాగంగా వివిధ పరిశ్రమలు అమరావతిలో నెలకొల్పేందుకు పారిశ్రామికి వేత్త… Read More
భారత్కు అప్పగించాలన్న నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తా: మాల్యాలండన్: ఆర్థిక నేరస్తుడు విజయ్మాల్యాను భారత్కు పంపాలని బ్రిటన్ తీసుకున్న నిర్ణయం వెలువడిన కొద్ది గంటల్లోనే మాల్యా స్పందించారు. బ్రిటన్ ప్రభుత్వం తీసు… Read More
జనసేన కార్యాలయం పై దాడి : ఆర్దరాత్రి బీరు బాటిళ్లతో : ఘటన పై జనసైనికుల ఆగ్రహం..!గుంటూరు లోని జనసేన కార్యాలయం పై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు బీరు బాటిళ్లతో అర్దరాత్రి జనసేన కార్యాలయం పై దాడికి తెగబడ్డారు. ఈ ఘ… Read More
0 comments:
Post a Comment