హైదరాబాద్ : మరో 9 రోజుల్లో తొలివిడత లోక్సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు పాట్లు పడుతున్నారు. వయోజనులను ఆకట్టుకునేందుకు పథకాలను ప్రవేశపెడతామని చెప్తున్నారు. ముఖ్యంగా యువత, మహిళలే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలు, ఏపీలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VdzdBW
మిగిలింది మరో 9 రోజులే : మోడీ అంబానీల చౌకీదార్లా వ్యవహరిస్తున్నారు : రాహుల్
Related Posts:
వైసీపి ప్రభుత్వం తప్పటడుగులు వేస్తోంది ! ఏపిలో తర్వాత అదికారం బీజేపిదే అంటున్న రాంమాధవ్ !!అమరావతి/హైదరాబాద్ : ఏదో చేస్తాడని అధికారం కట్టబెడితే ఇప్పుడు ఏమీ చేయలేకపోతున్నాడంటూ జగన్ పాలనపై బీజేపి విమర్శలు గుప్పిస్తోంది. ప్రజాదర్బా… Read More
చింతమడకకు 200 కోట్లా.. రాష్ట్రానికి సీఎం కాదా.. కేసీఆర్పై డీకే అరుణ ఫైర్హైదరాబాద్ : సీఎం కేసీఆర్ సొంతూరికి 200 కోట్ల రూపాయలు మంజూరు చేయడం వివాదస్పదంగా మారుతోంది. ఇటీవల చింతమడక గ్రామానికి వెళ్లిన కేసీఆర్ వరాల జల్లు కురిపిం… Read More
యడ్డీకి...సీఎం లైన్ క్లియర్ కాలేదా... ఢిల్లీ పిలుపు కోసం ఎదురు చూస్తున్న యడ్యూరప్ప...కర్ణాటక సీఎం అభ్యర్ధిగా బీజేపీ సీనియర్ నేత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న బీఎస్ యడ్యూరప్పకు ఇంకా లైన్ క్లియర్ కాలేదా... సంకీర్ణ ప్రభుత్వం పడిపోయిన 4… Read More
తలాక్.. తలాక్.. తలాక్.. పొగాకు తెచ్చిన తంటాలక్నో : వారి పచ్చని సంసారంలో పొగాకు చిచ్చుపెట్టింది. పొగాకు పడని భర్తకు .. భార్య వాడటంతో కోపమొచ్చింది. అతనిపై కట్నం ఆరోపణలు చేసింది భార్య. దీంతో వారిద… Read More
తిరుపతి, మలేషియా మధ్య విమాన సర్వీసులు!తిరుపతి: తిరుపతి సమీపంలోని రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మలేషియాకు విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే … Read More
0 comments:
Post a Comment