శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. పుల్వామా జిల్లా లాసీపొర ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య సోమవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు జరిగిగాయి. ఈ ఘటనలో నలుగురు లష్కరే తొయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. లాసీపొర ప్రాంతంలో టెర్రరిస్టులు దాగి ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. సీఆర్పీఎఫ్ జవాన్లు, స్థానిక పోలీసులు ముమ్మురంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V8oadd
నలుగురు ఉగ్రవాదులు హతం
Related Posts:
YS Jagan: రాజధాని రైతుల మెరుపు ముట్టడి: సచివాలయం వద్ద బైఠాయింపు, జగన్ బ్యానర్ల చించివేత..!అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిండు సభలో చేసిన ప్రకటనకు నిరసనగా రాజధాని ప్రాం… Read More
jharkhand exit poll: అంచనాలు తప్పట, బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుందట, సీఎం రఘుబర్ దాస్జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ చతికిలబడిందని ఎగ్జిట్ పోల్స్ కోడై కూస్తున్నాయి. కాంగ్రెస్ కూటమి అధికారం చేపట్టబోతుందని ఢంకా బజాయించి చెప్తు… Read More
ఇండియాటుడే ఎగ్జిట్ పోల్స్: జార్ఖండ్ లో కాంగ్రెస్-జేఎంఎం పాగా..!రాంచి: జార్ఖండ్ లో భారతీయ జనతా పార్టీకి ఎదురు దెబ్బ తగలడం ఖాయమని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. వరుసగా మరోసారి అధికారంలో… Read More
యూపీలో పౌర నిరసనలు హింసాత్మకం, 6గురు మృతిపౌరసత్వ చట్టంపై బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడ అందోళనలు మిన్నంటాయి. ఈశాన్య రాష్ట్రాల నుండి ప్రారంభమైన ఆందోళనలు ఉత్తారాధితోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాలు,… Read More
అమరావతిలో ఎడ్యుకేషనల్ హబ్... ఒప్పందాల ప్రకారమే రైతులకు భూములు ..బోత్సఅన్ని ప్రాంతాలను సమాన అభివృద్ది పరచాలన్నదే... ప్రభుత్వ అభిమతమని మంత్రి బొత్స సత్యనారయణ స్పష్టం చేశారు. అమరావతిలో అసంపూర్తిగా ఉన్న భవనాలు పూర్తి చేస్తా… Read More
0 comments:
Post a Comment