ఐపీఎల్ 2020లో భాగంగా ఆదివారం బిగ్ ఫైట్ జరగనుంది. షార్జా వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ ఇవాళ తలపడనున్నాయి. తొలి రెండు మ్యాచ్ ల్లో బెంగళూరు, కోల్ కతా చేతిలో ఓడిన వార్నర్ సేన.. అంతలోనే పుంజుకుని ఢిల్లీని, ఆ వెంటనే బలమైన చెన్నై సూపర్ కింగ్స్ ను మట్టికరిపించింది. ఆదివారం నాటి ముంబై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3l98ItK
Sunday, October 4, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment