విశాఖపట్నంలో టీడీపీనేత, మాజీ ఎంపీ సబ్బంహరి ఇంటి ప్రహరీ, మరుగుదొడ్డిని జీవీఎంసీ అధికారులు కూల్చేసిన ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతున్నది. తనతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో చూపిస్తానంటూ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన సబ్బం హరి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను మీడియా ముందే వాడు వీడు అనడం వివాదాస్పదంగా మారింది. సబ్బం వ్యాఖ్యలను సీరియస్ గా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ivbmIo
Sunday, October 4, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment