Wednesday, July 1, 2020

చైనాకు మరో షాక్: వైబో నుంచి తప్పుకున్న ప్రధాని మోడీ, జింపింగ్ ఫొటోలూ డిలీట్

న్యూఢిల్లీ: సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాకు చెందిన 59 యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ చైనా ప్రముఖ సోషల్ మీడియా యాప్ అయిన వైబో ఖాతా నుంచి తప్పుకున్నారు. నిషేధం విధించిన 59 యాప్‌లలో వైబో కూడా ఉన్న నేపథ్యంలో ప్రధాని ఈ మేరకు నిర్ణయం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NKQQqr

Related Posts:

0 comments:

Post a Comment