Wednesday, July 1, 2020

ఫిర్యాదు కోసం స్టేషన్‌కు తల్లీకూతుళ్లు.. వాళ్లను చూస్తూ ఎస్ఐ హస్తప్రయోగం.. రూ.25వేల రివార్డు..

దేశమంతా ఫ్రెండ్లీ పోలీసింగ్ వైపు అడుగులు వేస్తున్న తరుణంలో ఓ ఖాకీచకుడి వికృతం సంచలనంగా మారింది. తను జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు ఓ తల్లి.. తన టీనేజ్ కూతురిని వెంటపెట్టుకుని పోలీస్ స్టేషన్ కు రాగా.. వాళ్లతో మాట్లాడుతూనే హస్తప్రయోగానికి పాల్పడ్డాడా అధికారి. ఈ అకృత్యానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అతనిపై చర్యలకు ఉన్నతాధికారులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38k4uKQ

0 comments:

Post a Comment