Friday, June 26, 2020

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని దినాలను మరో ఏడాదిపాటు పొడిగించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని అధికారిక ఉత్తర్వులను జారీ చేశారు. సచివాలయ ఉద్యోగులు,హెచ్‌వోడీల కార్యాలయాల ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధానిని హైదరాబాద్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CGZXpP

Related Posts:

0 comments:

Post a Comment