ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు పరీక్షల భయం పట్టుకుంది. ఎగ్జామ్స్ దగ్గరపడుతున్నా.. సిలబస్ పూర్తికాకపోవడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అకాడమిక్ ఇయర్ మొదలు ఇప్పటిదాకా అడుగడుగునా సమస్యలే దర్శనమిస్తున్నాయి. పరీక్షలకు ఇంకా రెండు నెలల సమయం మాత్రమే మిగిలిఉండటంతో పదో తరగతి విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వాస్తవానికి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GZmu31
దగ్గరపడుతున్న పరీక్షలు.. పూర్తికాని సిలబస్.. SSC విద్యార్థులకు టెన్షన్
Related Posts:
హమ్మయ్య.. ఎట్టకేలకు సమ్మె తప్పింది... డిమాండ్లకు యాజమాన్యం ఓకే...హమ్మయ్య.. మరో సమ్మె తప్పింది. యాజమాన్యంతో విద్యుత్ కార్మిక సంఘాల చర్చలు సఫలమయ్యాయి. కార్మిక సంఘాల డిమాండ్లు ఆమోదయోగ్యమని యాజమాన్యం సంకేతాలు ఇచ్చాయి. ద… Read More
విజయసాయి రెడ్డికి మర్యాదగా చురకలంటించిన బాలయ్య చిన్నల్లుడు .. ఏమన్నారంటేనందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ ఆస్తులను ఆంధ్రా బ్యాంక్ వేలం వెయ్యనుందని, నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, విశాఖ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీభ… Read More
బ్రేకింగ్: గుజరాత్లో కూలిన భవంతి... శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులుగుజరాత్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. వడోదరలోని శిథిలావస్తలో ఉన్న ఓ భవంతి ఒక్కసారిగా కుప్పకూలింది. భవంతి కూలడంతో ఆ శిథిలాల కింద చాలామంది కార్మికులు చిక… Read More
నేను యూపీ నుంచే కానీ.. ఏపీ కోసమే మాట్లాడుతున్నా: ఎంపీ జీవీఎల్విజయవాడ: తాను రాజ్యసభకు ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల గురించే మాట్లాడుతున్నానని భారతీయ జనతా పార్ట… Read More
TSRTC STRIKE : సీఎం కేసీఆర్ కు దిమ్మతిరిగే ప్రశ్నలు సంధించిన రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. ఆర్టీసీ కార్మికుల పోరాటానికి అన్ని సంఘాలు మద్దతు తెలిపాయి. ఇక రాజకీయ పార్… Read More
0 comments:
Post a Comment