కోరుట్ల / హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికలు అంటేనే గ్రామాల్లో అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకుంటారు గ్రామస్తులు. పోటీ చేసే అభ్యర్థులు కూడా అంతే పట్టుదలగా వ్యవహరిస్తుంటారు. పంచాయతీ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా ఆపాదించుకుంటారు. అందుకు తగ్గట్టే గ్రమాల్లో బేరసారాలు, ఏకగ్రీవాలు, మాట మంతి జరిగిపోంతుంటాయి. అభ్యర్ధి ఏకగ్రీవం కోసం అనేక మంతనాలు, మనీ, మద్యం ప్రభావం కూడా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GZDLZH
ప్రాణాల మీదకు తెచ్చిన ఏకగ్రీవం..! మనస్తాపంతో అభ్యర్థి మృతి..!!
Related Posts:
అనుమానాస్పద స్థితిలో ఆర్మీ మేజర్ మృతి: తలలో బుల్లెట్ గాయాలుశ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో ఓ మేజర్ ర్యాంక్ సైనికాధికారి అనుమానాస్పద స్థితిలో మరణించారు. జమ్మూలోని రాజౌరి జిల్లాలో రాష్ట్రీయ రైఫిల్స్ క్యాంప్ వద్ద సోమవ… Read More
IPL 2020: ఆ యువ ఆటగాళ్ల ఆటకు నేను ఫిదా: బ్రియాన్ లారాన్యూఢిల్లీ: ఐపీఎల్ 2020 సీజన్లో తమదైన ఆటతో ఆకట్టుకున్న యువ ఆటగాళ్లపై వెస్టిండిస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా ప్రశంసల జల్లు కురిపించాడు. వారికి మంచ… Read More
ఏపీలో స్కూలు బస్సులు, ఆటోలకు కొత్త నిబంధనలివే- పాటించకుంటే సీజ్ తప్పదు...ఏపీలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ స్కూళ్లను నవంబర్ 2 నుంచి నడుపుతున్నారు. అయితే కరోనా తగ్గిన నేపథ్యంలో స్కూళ్లను తెర… Read More
బీజేపీ హిందువుల పార్టీనే -ధర్మానికి అడ్డొస్తే తొక్కేస్తాం -కేసీఆర్కు సమాధి: బండి సంజయ్ సంచలనం తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అంటోన్న బీజేపీ నేతలు.. దుబ్బాక ఉప ఎన్నిక నుంచి దూకుడు పెంచారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆ… Read More
IPL 2020: భారత క్రికెట్కు సమద్ రూపంలో అద్భుతమైన ఆటగాడు దొరికాడు: హర్భజన్హైదరాబాద్: ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 17 పరుగుల తేడాతో ఓడి టోర్నీ నుంచి తప్పుకున్న విషయం … Read More
0 comments:
Post a Comment