అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఆకలేసి ఏడ్చే పిల్లాడికి చేతిలో గోలీ పెట్టి బుజ్జగించాలని చూశాడట వెనకటికి ఒక తెలివిగల ఆసామి. ఆంధ్రప్రదేశ్ లో కాపు కార్పొరేషన్ కూడా ఆ మాదిరిగా ఏర్పాటు అయ్యిందేనని ఎద్దేవా చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YDuyNL
గాలికి పోయే పేలాల పిండి కృష్ణార్పణం: కాకి లెక్కలంటూ సీఎం జగన్పై పవన్ కళ్యాణ్ సెటైర్లు
Related Posts:
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న కాంగ్రెస్: పొత్తు కోసం ఆప్ తో సంప్రదింపులు: మిగిలింది ఒక్క స్థానమేన్యూఢిల్లీ: చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకున్నట్లుగా తయారైంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ లోక్… Read More
అన్న అప్పు చేశాడని టెక్కీ చెల్లి మీద అత్యాచారం, కిడ్నాప్, దాడి, వడ్డీ వ్యాపారి వీరంగం !బెంగళూరు: అన్న అప్పు చేశాడని, తీసుకున్న రుణం చెల్లించలేదని విద్యావంతురాలైన చెల్లెలు మీద వడ్డీ వ్యాపారి అత్యాచారం చేసిన ఘటన బెంగళూరు నగరంలో సంచలనం కలిగ… Read More
అక్కడ పీల్చేది గాలి కాదు.. కాలకూట విషం: లాహోర్ కంటే ఘోరం గుర్ గావ్:న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా హర్యానాలోని గుర్ గావ్ అగ్రస్థానంలో నిలిచింది. పాకిస్తాన్ లోని లాహోర్, చైనాలోని హోటన్ నగరాల కంటే దారుణ పర… Read More
రవళి కుటుంబాన్ని ఆదుకుంటాం.. నిందితుడిని శిక్షిస్తాం : మంత్రి ఎర్రబెల్లిహైదరాబాద్ : వరంగల్ ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ విద్యార్థిని రవళి సోమవారం సాయంత్రం కన్నుమూసింది. మంగళవారం నాడు హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో పోస్టు… Read More
పట్టణ ప్రాంత ఓటర్లు వైసీపికి సారీ..! గ్రామీణ ఓటర్ల పైనే జగన్ గురి..!!హైదరాబాద్ : అన్నీ అనూకూలంగా ఉన్నాయనుకుంటున్న తరుణంలో, వివిధ సర్వేలు కూడా అనుకూలంగా నివేదికలు వెళ్లడిస్తున్న నేపథ్యంలో ధీమాగా వచ్చే ఎన్నికలను… Read More
0 comments:
Post a Comment