వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వద్ద ఉద్రిక్తతలు తగ్గేలా బలగాలను వెనక్కి తీసుకుంటోన్న చైనా.. ఇప్పుడు నేపాల్ సరిహద్దులో వివాదాన్ని మరింత పెద్దది చేసేందుకు రెడీ అయింది. డ్రాగన్ నాదస్వరానికి అనుగుణంగా నేపాల్ సైతం తోకతాడింపులకు పాల్పడుతున్నది. లిపులేఖ్, లింపియదుర, కాలాపానీ ప్రాంతాలను భారత్ ఆక్రమించిందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి శపథం చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BXGXDg
Thursday, June 11, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment