ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులతోపాటు ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలను సవాలు చేస్తూ కోర్టుల్లో దాఖలవుతోన్న పిటిషన్ల సంఖ్య, సుమోటో విచారణలసంఖ్య కూడా పెరుగుతోంది. పంచాయితీ ఆఫీసులకు రంగుల దగ్గర్నుంచి రాజధాని తరలింపు దాకా హైకోర్టులో చుక్కెదురుకావడం.. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రీఇన్స్టేట్మెంట్ వ్యవహారంలో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. ప్రభుత్వం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36ZEvYo
మళ్లీ సీఎంగా చంద్రబాబు, ఇదీ పథకం.. టీడీపీకి ఉప్పందించిన విజయసాయి వేగులు.. ఇందుకే ఢిల్లీ టూర్ రద్దు..
Related Posts:
సారీ ప్రొఫెసర్ సారూ అన్న కేసీఆర్ ... సీతారాం నాయక్ కు షాక్ ఇవ్వటానికి కారణం ఇదేనాలోక్ సభ ఎన్నికల్లో టీఆర్ ఎస్ 16 స్థానాల్లో తన అభ్యర్థులను ప్రకటించింది. సిట్టింగ్ ఎంపీ అజ్మీరా సీతారం నాయక్ కు షాక్ ఇచ్చిన గులాబీ బాస్ ఆ స్థానం నుండి … Read More
గులాబీ బాస్ పెద్దపల్లి టికెట్ విషయంలో వివేక్ కు షాక్ ఇవ్వటానికి రీజన్ ఇదేత్వరలో జరగనున్న ఎన్నికల్లో 16 స్థానాలు కైవశం చేసుకోవాలని పట్టుదలతో ఉన్న సీఎం కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల టికెట్ల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకున్నారు. … Read More
నేడే ఎమ్మెల్సీ ఎన్నికలు : ఏపిలో మూడు స్థానాలకు పోటీ..ఆంద్రప్రదేశ్ లోని మూడు శాసనమండలి నియోజకవర్గాల్లో ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ, ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజ… Read More
రాహుల్ పై మరోసారి స్మృతీ అస్త్రం... అసలు కథ ఏంటంటే...?భారతీయ జనతా పార్టీ ఈ సారి లోక్సభ ఎన్నికలకు తమ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయడంతో ఇక రాజకీయ రణరంగంలో అసలు సిసలైన యుద్ధం ప్రారంభమైంది. ఇక ఎప్పటిలాగాన… Read More
దత్తన్నకు మొండిచేయి, కిషన్రెడ్డి బరిలోకి : 10 మందితో బీజేపీ తెలంగాణ జాబితాహైదరాబాద్ : లోక్సభకు గెలుపుగుర్రాలను బీజేపీ ప్రకటించింది. తొలి విడత 184 మందితో జాబితా విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 10 స్థానాలకు అభ్యర్థులను ప్ర… Read More
0 comments:
Post a Comment