కరోనా వైరస్ లాక్ డౌన్ మినహాయింపుల నేపథ్యంలో పలు నగరాలు, పట్టణాలకు బస్సు సర్వీసులు నడుపుతున్న ఏపీఎస్ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల నుంచి డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని మరికొన్ని ఏసీ బస్సు సర్వీసులను ప్రారంభించాలని నిర్ణయించింది. విజయవాడ నుంచి ఇప్పటికే విశాఖపట్నానికి ‘ఇంద్ర' ఏసీ బస్సు సర్వీసును ప్రారంభించగా, ప్రయాణికుల నుంచి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MkIIMF
ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం... మరిన్ని కొత్త సర్వీసులకు గ్రీన్ సిగ్నల్
Related Posts:
స్పీకర్ ఓం బిర్లాకు కరోనా పాజిటివ్: ఎయిమ్స్లో అడ్మిట్: ఆయన ఆరోగ్యంపై బులెటిన్ ఇదేన్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి సెకెండ్ వేవ్ ఆరంభమైనట్టే. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఆదివారం నాడు సంపూర్ణ లాక్డౌన్ను అమలు చేస… Read More
తెలంగాణ భవన్లో తుపాకీ కలకలం -ఎమ్మెల్సీ గెలుపు సంబరాల్లో టీఆర్ఎస్ నేత అతి -అగ్నిప్రమాదందుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ సాధారణ ఎన్నికల్లో పరాభవం తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు టీఆర్ఎస్ పార్టీకి క్లీన్ విక్టరీ లభించింది. తెలంగాణలోని రెండు పట్టభద్రు… Read More
బండి సంజయ్ ఆన్ ఫైర్: ఏం పీకుతావ్: రాక్షసుడు కేసీఆర్: కాలర్ పట్టుకుంటాం: ఓటమిపై స్కానింగ్హైదరాబాద్: తెలంగాణలో ముగిసిన రెండు పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడం పట్ల బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఈ ఎన్ని… Read More
ముఖేష్ అంబానీ ఇంటి వద్ద కారు బాంబు కేసులో ట్విస్ట్.. బుకీ అరెస్ట్: ముంబై ఇండియన్స్ బ్యాగ్ముంబై: దేశీయ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ బంగళా.. అంటాలియా వద్ద పేలుడు వస్తువులను నింపిన కారును పార్క్ చేసి ఉంచిన ఘటనలో అనూహ్య పరిణామం చోటు చేసుక… Read More
షాకింగ్: తీన్మార్ మల్లన్న ఓటమిని తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య -పార్టీలే సూసైడ్ చేసుకోవాలంటూఎప్పుడో ఏడేళ్ల కిందట.. తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానం ఓ నిరసన రూపంగా కొనసాగింది. ఆ తీవ్ర చర్యలు మళ్లీ ఇప్పుడు తెరపైకి వచ్చాయి. నాడు రాష్ట్రం కోసం వందల మ… Read More
0 comments:
Post a Comment