ఏపిలో ఎన్నికల ఉత్కంఠతకు తెరపడింది. ఇప్పుడు పదవుల పందారంలో ఉంటామా.. ఉండమా.. అనే ఉత్కంఠతకు తెర లేచింది. అదికార పార్టీ ఎమ్మెల్యేలను ఎవ్వరిని కదిలించినా మంత్రివర్గంలో చోటు గురించి ప్రస్థావన వస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కొలువు దీరిన కొత్త ప్రభుత్వానికి మంత్రి వర్గ విస్తరణ సవాల్ గా మారింది. ఏ ప్రజాప్రతినిధి కదిలించినా జగన్ కేబినెట్లో చోటు దక్కించుకునే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EKUOes
జగన్ మంత్రి వర్గంలో చోటెవరికి..! ఆ నలుగురికి మాత్రం బెర్తులు పక్కా అంటున్న నేతులు..!!
Related Posts:
నాలుక అదుపులో పెట్టుకో... నీ విలువ అప్పుడే దిగజారిపోయింది... మాజీ ఎంపీకి మంత్రి వార్నింగ్...'వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఓ పథకం ప్రకారం దళితులపై దాడులు చేస్తున్నారు. అసలు దళిత ప్రజాప్రతినిధులకు సిగ్గు ఉందా?' అంటూ మాజీ ఎంపీ హర్ష కుమార్ చేసిన వ్యాఖ… Read More
వివేకా హత్య కేసు: పులివెందులలో సీబీఐ దర్యాప్తు, ఇంటిపైకెక్కి పరిశీలనకడప: పులివెందులలో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఛేదించడానికి సీబీఐ మరోమారు ఆయన నివాసాన్ని పరిశీలించింది. పదిమందికిపైగా సీబీఐ అధికారులు … Read More
రాజ్భవన్కు తాకిన రాజకీయ సంక్షోభం: ఎమ్మెల్యేలతో ముట్టడి: అసెంబ్లీ భేటీ కోసం పట్టు..నినాదాలుజైపూర్: రాజస్థాన్లో చెలరేగిన రాజకీయ సంక్షోభం సెగ.. రాజ్భవన్కు తాకింది. సోమవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలంటూ ముఖ్యమ… Read More
శేషాచలం అడవుల్లో కలకలం- టాస్క్ ఫోర్స్, తమిళ స్మగ్లర్ల మధ్య భీకర పోరు.. పలువురికి గాయాలు..శేషాచలం అడవుల్లో తమిళ స్మగ్లర్లు మరోసారి రెచ్చిపోయారు. దాదాపు 40 మంది తమిళ స్మగ్లర్లు వారం రోజుల పాటు అడవుల్లో ఉంటూ 44 ఎర్ర చందనం దుంగలను అక్రమ రవాణా … Read More
ఇంట్లో చికిత్సకే వృద్ధులు మొగ్గు..చివరి నిమిషంలో....అందుకే అలా: వైద్యాధికారులువిజయవాడ: ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. గురువారం ఒక్కరోజే అక్కడ 7998 కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇదిలా ఉంటే ఏపీలో చాల… Read More
0 comments:
Post a Comment