Saturday, June 1, 2019

ఏపీకి ప్ర‌ధాని మోదీ: వ‌రాలు ప్ర‌క‌టిస్తారా: ఎన్నో ఆశ‌ల‌తో జ‌గ‌న్..!

ప్ర‌ధానిగా రెండో సారి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత తొలి సారిగా మోదీ ఏపీ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్నారు. తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకొనేందుకు ప్ర‌ధాని రానున్నారు. అయితే, ఆయ‌న‌తో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అధికారిక భేటీల‌కి స‌మ‌యం కోరుతున్నారు. శ్రీవారి ద‌ర్శ‌నం త‌రువాత ఏపీ స‌మ‌స్య‌ల పైన మ‌రోసారి చ‌ర్చించేందుకు ఈ భేటీని ఉప‌యోగించుకోవాల‌ని భావిస్తున్నారు. మోదీ రాక స‌మాచారం ఖ‌రారు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KiQAOS

Related Posts:

0 comments:

Post a Comment