కాశ్మీర్ లోని లడఖ్ సరిహద్దుల్లో కొన్ని రోజులుగా చైనా బలగాలు ఉద్రిక్తతలకు కారణమవుతున్న నేపథ్యంలో భారతీయుల్లో ఉక్రోషం పెరుగుతోంది. చౌక వస్తువుల పేరుతో తమ ఉత్పత్తులను మన దేశంలో అమ్ముకుంటూ వాటి ద్వారా వచ్చే సొమ్మును తిరిగి భారత్ తో కయ్యం కోసం ఖర్చుపెట్టాలనుకుంటున్న డ్రాగన్ దేశం దుర్మాగాన్ని తెలుసుకోవాలని దేశవ్యాప్తంగా పలువురు సామాజిక వేత్తలు, విద్యావంతులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dnVQMW
\"చైనా యాప్స్ తీసేద్దాం\", బాయ్ కాట్ చైనా- డ్రాగన్ కు వ్యతిరేకంగా ఏకమవుతున్న దేశం...
Related Posts:
Janata Curfew: ఇంట్లో ఉండే కరోనాను ఖతం చేద్దాం, కర్ప్యూ సందర్భంగా ఫ్యామిలీతో మంత్రులు బిజీ...తెలుగురాష్ట్రాల్లో జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇంటి వద్ద ఉండిపోయారు. పిల్ల పాపలతో సర… Read More
అసెంబ్లీ సమావేశాలు ఒక్కరోజే....!? సీఎం జగన్ సమాలోచనలు: ఓట్ ఆన్ అకౌంట్ ఆమోదంతో వాయిదా..!ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఒక్క రోజుకే పరిమితం కానున్నాయి. కరోనా ప్రభావంతో ఇప్పుడు సమావేశాలను ఏర్పాటు చేయటం శ్రేయస్కరం కాదని అధికారులు ప్రభుత్వాని… Read More
కర్ఫ్యూతో వైరస్ ను అడ్డుకోవచ్చా.. సైంటిస్టులు తేల్చిందేంటి.. వైరస్ జీవితకాలాన్ని ఎలా కనిపెట్టారు?కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఆదివారం(మార్చి 22)న ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధాని ఆదేశాలకు … Read More
Janata Curfew: కేసీఆర్పై జగ్గారెడ్డి ప్రశంసలు.. ప్రధాని మోడీపై కూడా... ఎందుకంటే..కేసీఆర్, హరీశ్ రావు పేరు ఎత్తితే చాలు అగ్గిమీద గుగ్గిలమవుతారు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అలాంటి నేత మాట తీరు మారింది. అవును కరోనాకు స… Read More
కరోనా ఎఫెక్ట్ .. మార్చి 31 వరకు కర్ణాటక షట్ డౌన్.. రెండు నెలల రేషన్ ఫ్రీదేశంలో కరోనా వైరస్ మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తుంది . ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 336కు చేరుకోగా ఆరుగురు మృతి చెందిన పరిస్థితి .ఇక పల… Read More
0 comments:
Post a Comment