లాక్డౌన్ వల్ల మీటర్ రీడింగ్ తీయకపోవడం ఏంటో గానీ.. కరెంట్ బిల్లుల మోత మోగుతోంది. రూ.2 లక్షలు బిల్లు మొదలుకొని లక్షలు లక్షలు బిల్లులు వస్తోంది. తాజాగా కామారెడ్డి జిల్లాలో కూడా ఓ సామాన్యుడికి లక్షల కరెంట్ బిల్లును వడ్డించారు. బిల్లు చూసిన ఇంటి యజమాని నోరెళ్లబెట్టాడు. నెల నెల రూ.500 బిల్లు ఏకంగా లక్షలు రావడం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cV4fpW
7 లక్షల కరెంట్ బిల్లు: మూడు బల్బులు, రెండు ఫ్యాన్లకే బిల్లు మోత, నోరెళ్లబెట్టిన వినియోగదారుడు..
Related Posts:
హోదా సాధన కోసం జేఏసి, వైసిపి- జనసేనకు ఆహ్వానం, 11న ఢిల్లీలో దీక్ష: అఖిలపక్ష భేటీలో నిర్ణయాలుఏపికి ప్రత్యేక హోదా..విభజన హామీల సాధన కోసం జేఏసి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ జేఏసి లో రాజకీయ పార్టీలు..ప్రజాసంఘాలు..ఉద్యోగ..విద్యార్ది సం… Read More
సోమవారం మాయావతి.. మంగళవారం అఖిలేష్: మహాకూటమి వస్తే రోజకో ప్రధానిని చూస్తామన్న అమిత్ షామహాగట్భంధన్ అధికారంలోకి వస్తే ప్రతిరోజు ఒక కొత్త ప్రధానిని చూడాల్సి ఉంటుందని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అన్నారు. కాన్పూర్లో బూత్ స్థాయి కార్యకర… Read More
ఆ వ్యూహం నాకు వదిలేయండి.. దెబ్బకొడితే..: పవన్ కళ్యాణ్ క్లారిటీగా ఉన్నారా?అమరావతి: 2019 సార్వత్రిక ఎన్నికలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీతో ఉన్నారా? పార్టీలో చేరే వారి నుంచి మొదలు.. జనసేన బలం, అసెంబ్లీలో అడుగు పెట… Read More
నరేంద్ర మోడీ! అమిత్ షా ఆరోపణలు నిరూపించగలరా?: మమతా బెనర్జీకోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వేసిన పేయింటింగ్లను కొందరు చిట్ఫండ్ సంస్థల యజమానులు కోట్ల రూపాయలకు కొ… Read More
జగన్పై హత్యాయత్నం కేసు..! వచ్చేనెల 12 కి వాయిదా..!!విజయవాడ/హైదరాబాద్ : వైసీపీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి కేసుపై విచారణను ఏపీ హైకోర్టు ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది. ఎన్ఐఏ విచారణను వ్యతిరేకిస్తూ గతంల… Read More
0 comments:
Post a Comment