న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ... సామూహిక వ్యాప్తి లేదని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది. అయితే, కరోనా కేసులు మాత్రం పెద్ద మొత్తంలో నమోదవుతున్నాయని పేర్కొంది. ఎక్కువ జనాభా ఉన్నప్పటికీ కరోనా ప్రమాదకర స్థాయిలో ప్రబలలేదని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు, మరో 2 మరణాలు లాక్డౌన్ ద్వారా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UAr6Rl
Thursday, June 11, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment