న్యూఢిల్లీ: కరనావైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ పర్యాటకులకు విధించిన కొవిడ్ నిబంధనలు ఎత్తివేసి వారికి పర్యాటక వీసాలను మంజూరు చేయాలని నిర్ణయించింది. భారత్ను సందర్శించాలనుకునే విదేశీయులకు నవంబర్ 15 నుంచి తాజాగా పర్యాటక వీసాలను మంజూరు చేస్తామని వెల్లడించింది. అయితే, ఛార్టర్డ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Yy2Lks
నవంబర్ నుంచి విదేశీ పర్యాటకులకు అనుమతి, అక్టోబర్ 15 నుంచే వారికి: కేంద్రం
Related Posts:
ఏపీ ఆస్పత్రుల్లో షాకింగ్- ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా దోపిడీ-పనిచేయని హెచ్చరికలుఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ప్రభుత్వం ఓవైపు రోగులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని, అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పుకుంటున్నా రోగులు మాత… Read More
ఆసుపత్రిలో చెలరేగిన మంటలు: నలుగురి మృతి: వరుస ప్రమాదాల వెనుక..?థానె: మహారాష్ట్రలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ సృష్టించిన కల్లోల పరిస్థితులకు బ్రేక్ పడట్లేదు. మరో ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప… Read More
రేపు ఏపీ కేబినెట్- జూన్లో బడ్డెట్ సమావేశాలు, మండలి ఛైర్మన్ ఎన్నికఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వచ్చే నెల రోజులు కీలకంగా మారనున్నాయి. బడ్డెట్ సమావేశాలతో పాటు పెండింగ్లో ఉన్న మండలి ఛైర్మన్ ఎన్నిక, ఓవైపు కరోనాను ఎదుర్కో… Read More
6.4 భూకంప తీవ్రతతో వణికిన రాష్ట్రం: మంత్రి బంగళా సైతం దడదడగువాహటి: ఈశాన్య రాష్ట్రం అస్సాంలో భారీ భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైంది. ఈ మధ్యకాలంలో తరచూ భూకంపాలు, భూప్రకంపనలు సంభవిస… Read More
భారత్కు అత్యవసర సాయం: జో బిడెన్: ఇతర దేశాలకు 60 బిలియన్ డోసుల వ్యాక్సిన్వాషింగ్టన్: భారత్కు అత్యవసర సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రకటించారు. కరోన వైరస్ సెకెండ్ వేవ్ సృష్టించిన కఠి… Read More
0 comments:
Post a Comment