న్యూఢిల్లీ: కరనావైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ పర్యాటకులకు విధించిన కొవిడ్ నిబంధనలు ఎత్తివేసి వారికి పర్యాటక వీసాలను మంజూరు చేయాలని నిర్ణయించింది. భారత్ను సందర్శించాలనుకునే విదేశీయులకు నవంబర్ 15 నుంచి తాజాగా పర్యాటక వీసాలను మంజూరు చేస్తామని వెల్లడించింది. అయితే, ఛార్టర్డ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Yy2Lks
నవంబర్ నుంచి విదేశీ పర్యాటకులకు అనుమతి, అక్టోబర్ 15 నుంచే వారికి: కేంద్రం
Related Posts:
జగన్ కళ్లలో ఆనందం కోసమే ఇలాంటి చర్యలు.!ఎంపీ రఘురామ ఎపిసోడ్ పై చంద్రబాబు రియాక్షన్.!అమరావతి/హైదరాబాద్ : ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు వ్యవహారంపై టీడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వినూత్నంగా స్పందించారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి వ… Read More
ఎంపీ రఘురామ మావాడే, ఆలోపే ఇలా -చంద్రబాబు వాడకంలో మహత్యం -విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించారనే ఆరోపణలపై అరెస్టయిన అధికార పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంపై వైసీపీ జాతీయ ప్రధాన కార్య… Read More
Cyclone Tauktae:సూర్యాపేటలో ఘోరం -పిడుగుపాటుకు ఇద్దరు బలి -తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలుఅరేబియా సముద్రంలో ఏర్పడిన ‘తౌక్తే' తుపాను ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాభావ పరిస్థితితులు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లో శనివారం రాత్రి … Read More
దేశంలో మూడో రోజూ తగ్గిన కరోనా కొత్త కేసులు, స్వల్పంగా పెరిగిన మరణాలు, రికవరీనే బిగ్ రిలీఫ్న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ కేసులు వరుసగా మూడో రోజూ తగ్గాయి. అయితే, కొత్తగా నమోదైన కరోనా కేసులు 4 లక్షలలోపే నమోదైనప్పటికీ.. మరణాలు మాత్రం స్వల్పంగా … Read More
వైసీపీ ఎంపీని అరెస్ట్ చేస్తే.. చంద్రబాబుకు ఉలుకెందుకు?: ముద్రగడతో కంపేర్అమరావతి: ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో ఓ విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నర్సాపురం లోక్సభ సభ్యుడు రఘురామ కృష… Read More
0 comments:
Post a Comment