Saturday, June 13, 2020

19 మందికి కరోనా వైరస్, బామ్మ అంత్యక్రియల్లో పాల్గొనడంతో.. క్వారంటైన్‌కు

కరోనా వైరస్ చాపకింద నీరులా పాకుతోంది. నగరం, పట్టణం నుంచి పల్లెలకు కూడా వైరస్ కనిపిస్తోంది. ఇటీవల సంగారెడ్డి జిల్లాలో ఓ వృద్దురాలు చనిపోయారు. అయితే సాధారణంగా చనిపోయారని అనుకొన్నారు. అంత్యక్రియలు నిర్వహించే ముందు.. రక్త నమూనాలను సేకరించారు. ఆమెకు కరోనా వైరస్ సోకిందని తేలింది. దీంతో కుటంబసభ్యులు ఉలిక్కిపడ్డారు. జహీరాబాద్ శాంతినగర్‌లో ఓ వృద్దురాలు చనిపోయారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XWDMEg

Related Posts:

0 comments:

Post a Comment