ఆంధ్రప్రదేశ్ లో ఒకపక్క రసవత్తర రాజకీయం కొనసాగుతుంటే ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీలు ఆసక్తిగా మారాయి.17 మంది ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కలిగించింది ఏపీ ప్రభుత్వం. ఇక వీరిలో విజయవాడ సి పి గా సేవలందిస్తున్న ద్వారకా తిరుమల రావును రైల్వేస్ డీజీపీగా బదిలీ చేశారు. ఇక ఆయన స్థానంలో విజయవాడ సిపి గా బి శ్రీనివాసులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YzAhTc
Saturday, June 13, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment