Friday, December 11, 2020

కార్పొరేట్ల‌కు బలైపోతాం.. కాపాడండి -సుప్రీంకోర్టును ఆశ్రయించిన రైతులు -బీజేపీ భారీ ఎదురుదాడి

వ్యవసాయ రంగంలో కీలక సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల సవరించిన చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రైతుల చేపట్టిన నిరసనలు శుక్రవారంతో 16వ రోజుకు చేరాయి. రైతులు డిమాండ్ చేస్తున్నట్లుగా వ్యవసాయ చట్టాలను వాపస్ తీసుకోవడానికి కేంద్రం నో చెబుతుండటం, పలు దఫాల చర్చలు విఫలం కావడంతో అన్నదాతలు అనూహ్య రీతిలో అత్యున్నత న్యాయస్థానాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JTracU

0 comments:

Post a Comment