కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పర్యటన వరంగల్ జిల్లా బీజేపీ శ్రేణులలో జోష్ నింపింది. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం, ఆ తరువాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జోరు పెంచిన బీజేపీ తెలంగాణ రాష్ట్రంపై దృష్టిసారించింది. త్వరలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oHITCL
Friday, December 11, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment