Friday, December 11, 2020

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరంగల్ పర్యటనతో పార్టీలో జోష్ .. గ్రేటర్ వరంగల్ ఎన్నికలే లక్ష్యంగా

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పర్యటన వరంగల్ జిల్లా బీజేపీ శ్రేణులలో జోష్ నింపింది. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం, ఆ తరువాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జోరు పెంచిన బీజేపీ తెలంగాణ రాష్ట్రంపై దృష్టిసారించింది. త్వరలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oHITCL

Related Posts:

0 comments:

Post a Comment