Friday, February 7, 2020

కీలక ఘట్టం: జేబీఎస్-ఎంజీబీస్ మెట్రో మార్గాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం మొదలైంది. జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రైలు కారిడార్‌ను పరేడ్ గ్రౌండ్ స్టేషన్‌లో సీఎం కేసీఆర్ ప్రారంభించారు. శుక్రవారం మేడారంలో సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న కేసీఆర్.. అనంతరం నగరానికి చేరుకుని మెట్రో మార్గాన్ని ప్రారంభించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3883DvJ

Related Posts:

0 comments:

Post a Comment