న్యూఢిల్లీ: మనదేశ భద్రతకు సంబంధించిన రహస్యాలను పాకిస్థాన్ దేశానికి, ఉగ్రవాదులకు చేరవేస్తున్న జమ్మూకాశ్మీర్ డీఎస్పీ దవీందర్ సింగ్ ఇటీవల అరెస్టైన విషయం తెలిసిందే. అతడ్ని పోలీసుశాఖ సస్పెండ్ చేసింది. ప్రస్తుతం 15 రోజులపాటు జుడీషియల్ కస్టడీలో ఉన్న దవీందర్ సింగ్ను.. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు, పోలీసులు విచారిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bgERvf
Friday, February 7, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment