న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుని అల్లాడిపోతోంది దేశ రాజధాని. కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్యలో మహారాష్ట్రను మించిపోయింది. కరోనా కల్లోలాన్ని నియంత్రించడానికి ఎన్ని ముందుజాగ్రత్తలు తీసుకున్నా.. లాక్డౌన్లను అమలు చేసినా వైరస్ ఉధృతికి ఏ మాత్రం అడ్డుకట్ట పడట్లేదు. రోజురోజుకూ గంటగంటకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో అక్కడ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fohgdy
అతిపెద్ద ఐసొలేషన్ వార్డుగా రాధాస్వామి సత్సంగ్ క్యాంపస్: 10 వేల పడకలతో కరోనా ట్రీట్మెంట్
Related Posts:
వైసీపీకి రైతు దినోత్సవం జరిపే హక్కు లేదు .. ఇది రైతు దగా దినోత్సవం : చంద్రబాబుఏపీ మాజీ సీఎం,టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టిడిపి నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు వైయస్సార్ … Read More
టిక్టాక్ లవర్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన ఇన్స్టాగ్రామ్ ... రెడీ అయిపోండిక !!చైనీస్ యాప్ అయిన టిక్ టాక్ పై నిషేధం వీడియో-షేరింగ్ ప్లాట్ఫామ్లో నిత్యం వీడియోలు చేసే వారికి ,చూసే వారికి పెద్ద షాకింగ్ న్యూస్ కాగా ఇప్పుడు టిక్ టాక… Read More
కుల్ భూషణ్ జాదవ్ కేసులో పాక్ మరో కుట్ర- రివ్యూ పిటిషన్ వద్దన్నారంటూ కొత్తవాదన..గూడఛర్యం కేసులో అరెస్ట్ అయి పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్న భారత నేవీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ వ్యవహారంలో పాకిస్తాన్ మరో కుట్రకు తెరలేపినట్లు కనిపిస్తోంద… Read More
తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులపాటు వర్షాలుహైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులపాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రా… Read More
రఘురామ వర్సెస్ శ్రీ రంగనాథరాజు: తన ఫిర్యాదుపై నో యాక్షన్, మంత్రి పీఏ కంప్లైంట్పై మాత్రం వెంటనే..నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ప్రభుత్వం, పోలీసుల వైఖరిపై విరుచుకుపడ్డారు. తన పరువుకు భంగం కలిగిస్తున్నారని మంత్రి శ్రీ రంగనాథరాజు పీఎస్ ఫిర్య… Read More
0 comments:
Post a Comment