Wednesday, May 6, 2020

Fact check: ప్రభుత్వ ఉద్యోగుల పని గంటల పెంపు, నిజమెంత?

న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో నకిలీ వార్తలు, తప్పుడు వార్తలు ప్రభుత్వాలకు, ప్రభుత్వ యంత్రాంగానికి తలనొప్పిగా మారుతున్నాయి. తాజాగా, 7వ వేతన సంఘంకు సంబంధించిన ఒక తప్పుడు వార్త విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఉద్యోగులకు సంబంధించిన షిప్టు సమాయాన్ని(పని గంటలను) 10 గంటలకు పెంచుతున్నట్లు ప్రకటించిందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే, ఇందులో ఎలాంటి వాస్తవం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ft0vOX

Related Posts:

0 comments:

Post a Comment