న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో నకిలీ వార్తలు, తప్పుడు వార్తలు ప్రభుత్వాలకు, ప్రభుత్వ యంత్రాంగానికి తలనొప్పిగా మారుతున్నాయి. తాజాగా, 7వ వేతన సంఘంకు సంబంధించిన ఒక తప్పుడు వార్త విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఉద్యోగులకు సంబంధించిన షిప్టు సమాయాన్ని(పని గంటలను) 10 గంటలకు పెంచుతున్నట్లు ప్రకటించిందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే, ఇందులో ఎలాంటి వాస్తవం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ft0vOX
Fact check: ప్రభుత్వ ఉద్యోగుల పని గంటల పెంపు, నిజమెంత?
Related Posts:
ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల నుంచి అఫిడవిట్లు తీసుకోవాలన్న కాంగ్రెస్ ఆలోచనకు కారణమేంటి?హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగ… Read More
ఎన్నికల కమిషన్ బ్రాండ్ అంబాసిడర్ కు ఎన్ని కష్టాలో! ఓటు వేయలేకపోయిన రాహుల్ ద్రవిడ్బెంగళూరు: కర్ణాటక ఎన్నికల కమిషన్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోన్న భారత క్రికెట్ జట్టు మాజీ కేప్టెన్ రాహుల్ ద్రవిడ్.. ఈ సారి తన ఓటు హక్కును వినియోగి… Read More
మొరాయిస్తున్న ఈవీఎంలు, చాలా చోట్ల ఆలస్యంగా పోలింగ్ ఆరంభం!న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరంభమైన రెండోదశ పోలింగ్ సందర్భంగా పలుచోట్ల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు మొరాయిస్తున్నాయి. తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట… Read More
పోలీసుల ఓట్లకు ఎర: పోస్టల్ బ్యాలెట్లకు బంపరాఫర్లు: డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆ ఓట్లేనా..!ఏపిలో అసలైన ఎన్నికల సమరం ముగిసింది కానీ, గెలుపు కోసం పార్టీలు..అభ్యర్దులు చివరి వరకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవటం లేదు. పోలింగ్ పూర్త… Read More
గేదెపై ఎన్నికల ప్రచారం .. కోడ్ ఉల్లంఘన అని సీరియస్ అయిన ఈసీదేశంలో ఎన్నికల సంగ్రామం జరుగుతుంది .ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రచారం పైనే దృష్టి సారించాయి. ఎన్నికల సంగతి ఏమో కానీ ప్రచారం మాత్రం కొత్త పుంతలు తొక్కు… Read More
0 comments:
Post a Comment