న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో నకిలీ వార్తలు, తప్పుడు వార్తలు ప్రభుత్వాలకు, ప్రభుత్వ యంత్రాంగానికి తలనొప్పిగా మారుతున్నాయి. తాజాగా, 7వ వేతన సంఘంకు సంబంధించిన ఒక తప్పుడు వార్త విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఉద్యోగులకు సంబంధించిన షిప్టు సమాయాన్ని(పని గంటలను) 10 గంటలకు పెంచుతున్నట్లు ప్రకటించిందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే, ఇందులో ఎలాంటి వాస్తవం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ft0vOX
Fact check: ప్రభుత్వ ఉద్యోగుల పని గంటల పెంపు, నిజమెంత?
Related Posts:
రైల్వేలో ఉద్యోగాలు: పారామెడికల్ పోస్టులకు అప్లయ్ చేసుకోండి..!ఈస్ట్ కోస్ట్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా పారామెడికల్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో నర్సింగ్ స… Read More
సునామీలా కుదిపేస్తోన్న టిక్ టాక్ వివాదం.. యువత ఎందుకిలా తయారవుతున్నారు.. నిషేధిస్తారా..?టిక్టాక్... ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యువతను ఉర్రూతలూగిస్తోన్న యూప్. స్మార్ట్ ఫోన్ యుగంలో అరచేతిలోనే లెక్కకు మిక్కిలి ఎంటైర్ట్మెంట్ అందిస్తున్న యాప… Read More
ప్రేమ : రక్తం తేలేలా కొట్టారు.. దళిత యువకుడిపై అమానుష దాడి... మూత్రం తాగించే యత్నం..కరోనాకు మందు లేదు.. బహుశా భవిష్యత్తులో కనిపెట్టవచ్చునేమో.. కానీ భారత్లో దాన్ని మించి పాతుకుపోయిన వైరస్ ఉంది. అదే కులం. వేల ఏళ్లుగా దీనికి మందు లేదు. … Read More
లాక్డౌన్ ఆంక్షలలో శంకుస్థాపనలు ఎలా చేస్తారు..? టీఆర్ఎస్ నేతలపై మండిపడ్డ బండి సంజయ్..!హైదరాబాద్ : గులాబీ నేతల వ్యవహారంపై బీజేపి రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ మరోసారి మండిపడ్డారు. లాక్డౌన్ కొనసాగుతున్న వేళ రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన … Read More
ఏయ్ రాస్కెల్.. నోర్ముయ్.!: మహిళతో మంత్రి దురుసు, సీఎం వార్నింగ్, క్షమాపణబెంగళూరు: తన వద్దకు వచ్చి సమస్యను చెప్పుకుంటున్న ఓ మహిళను దూషించారు కర్ణాటక మంత్రి జేసీ మధుస్వామి. ఇందుకు సంబంధించిన వీడియో ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్… Read More
0 comments:
Post a Comment