Thursday, May 21, 2020

లాక్‌డౌన్ ఆంక్షలలో శంకుస్థాపనలు ఎలా చేస్తారు..? టీఆర్ఎస్ నేతలపై మండిపడ్డ బండి సంజయ్..!

హైదరాబాద్ : గులాబీ నేతల వ్యవహారంపై బీజేపి రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ మరోసారి మండిపడ్డారు. లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన రోడ్ల నిర్మాణాల శంకుస్థాపన ఇంత ఆఘమేఘాల మీద చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని బీజేపి రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత..!మోదీ సంస్కరణలతో దేశం వెలిగిపోతోందన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TsXtRI

Related Posts:

0 comments:

Post a Comment