Thursday, May 21, 2020

ఏయ్ రాస్కెల్.. నోర్ముయ్.!: మహిళతో మంత్రి దురుసు, సీఎం వార్నింగ్, క్షమాపణ

బెంగళూరు: తన వద్దకు వచ్చి సమస్యను చెప్పుకుంటున్న ఓ మహిళను దూషించారు కర్ణాటక మంత్రి జేసీ మధుస్వామి. ఇందుకు సంబంధించిన వీడియో ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకు చేరడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి పునరావృతం కావద్దంటూ హెచ్చరించారు. దీంతో సదరు మంత్రి మహిళకు క్షమాపణలు చెప్పారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ggslyC

Related Posts:

0 comments:

Post a Comment