బెంగళూరు: తన వద్దకు వచ్చి సమస్యను చెప్పుకుంటున్న ఓ మహిళను దూషించారు కర్ణాటక మంత్రి జేసీ మధుస్వామి. ఇందుకు సంబంధించిన వీడియో ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకు చేరడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి పునరావృతం కావద్దంటూ హెచ్చరించారు. దీంతో సదరు మంత్రి మహిళకు క్షమాపణలు చెప్పారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ggslyC
Thursday, May 21, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment