బెంగళూరు: తన వద్దకు వచ్చి సమస్యను చెప్పుకుంటున్న ఓ మహిళను దూషించారు కర్ణాటక మంత్రి జేసీ మధుస్వామి. ఇందుకు సంబంధించిన వీడియో ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకు చేరడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి పునరావృతం కావద్దంటూ హెచ్చరించారు. దీంతో సదరు మంత్రి మహిళకు క్షమాపణలు చెప్పారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ggslyC
ఏయ్ రాస్కెల్.. నోర్ముయ్.!: మహిళతో మంత్రి దురుసు, సీఎం వార్నింగ్, క్షమాపణ
Related Posts:
విజయారెడ్డిపై దాడి సరికాదు, రెవెన్యూ లోపాల వల్లే సమస్య: సీఎం కేసీఆర్పై ఎమ్మెల్యే సీతక్క ఫైర్అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయారెడ్డిపై దాడిని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఖండించారు. సమస్యను పరిష్కరించుకోవాలే తప్ప.. దాడులు చేయడం సరికాదన్నారు. త… Read More
ఇసుక దోపిడీలో వైసీపీ నేతలు..? కార్మికులకు ఉపాధి ఏదీ.. జగన్కు కన్నా ప్రశ్నఏపీ సీఎం జగన్పై బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఓ రేంజ్లో ఫైరయ్యారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని విమర్శించారు. కార్మికులను, కర్షకులను ఇబ్బంద… Read More
Delhi pollution:చావనివ్వండని వదిలేస్తారా?:ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం, రాష్ట్రాలకు సమన్లున్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయు కాలుష్యం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ రాజధాని ప్రాంతం పరిధిలో ఉన్న రాష్ట్రాలదే ఇక్కడి కాలుష్య బాధ్యత… Read More
TSRTC Strike: సీఎం ఆఫర్పై అసదుద్దీన్ ఓవైసీ స్పందన: కేసీఆర్కు కీలక సూచనహైదరాబాద్: సమ్మె చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులు నవంబర్ 5 అర్ధరాత్రిలోగా విధుల్లో చేరాలని, అలా చేస్తే తాము వారికి రక్షణ కల్పిస్తామని సీఎం కేసీఆర్… Read More
టీడీపీతో పొత్తు అనుమానాలే కొంప ముంచాయి: పార్టీ ఓటమిపై పోస్ట్ మార్టమ్: తేల్చిచెప్పిన జనసేన నేతలువిశాఖపట్నం: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జిల్లా స్థాయి సమీక్షా సమావేశాల తెర తీశారు. మొన్నటి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పార్టీ దారుణ పరాజయాన్ని చ… Read More
0 comments:
Post a Comment