Friday, May 8, 2020

గ్యాస్ లీక్ భయాలు- శ్రీకాకుళానికి విశాఖ జనం- అడ్డుకున్న పోలీసులు..

విశాఖపట్నంలోని ఆర్.ఆర్. వెంకటాపురం వద్ద ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి గ్యాస్ లీకైన ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోవడం, వందలాది మంది బాధితులుగా మారిన నేపథ్యంలో నగర వాసులు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. వీరిలో కొందరు ఉత్తరాంధ్రలోని వేర్వేరు ప్రాంతాలకు పయనమవుతున్నారు. ఉదయం పూట షాపింగ్ కోసం లాక్ డౌన్ సడలింపు ఇచ్చిన సమయంలో వీరంతా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yDWtmo

Related Posts:

0 comments:

Post a Comment