Tuesday, May 5, 2020

వైన్స్ తెరవటంపై ఉన్న శ్రద్ధ ధాన్యం కొనుగోలుపై లేదు : కేసీఆర్ పై ఉత్తమ్ ఫైర్

కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో తెలంగాణా సర్కార్ తీరుపై ప్రతిపక్ష పార్టీలు నిప్పులు చేరుగుతున్నాయి. నిన్నటికి నిన్న కరోనా నియంత్రణా చర్యలపై గవర్నర్ తమిళి సై జోక్యం చేసుకోవాలని గవర్నర్ ను కలిసి వినతి పత్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఇక తాజాగా రైతుల సమస్యలను గాలికొదిలేసిన తెలంగాణా సర్కార్ పై ఒత్తిడి తీసుకురావటానికి రైతు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xFsjPe

Related Posts:

0 comments:

Post a Comment