కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో తెలంగాణా సర్కార్ తీరుపై ప్రతిపక్ష పార్టీలు నిప్పులు చేరుగుతున్నాయి. నిన్నటికి నిన్న కరోనా నియంత్రణా చర్యలపై గవర్నర్ తమిళి సై జోక్యం చేసుకోవాలని గవర్నర్ ను కలిసి వినతి పత్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఇక తాజాగా రైతుల సమస్యలను గాలికొదిలేసిన తెలంగాణా సర్కార్ పై ఒత్తిడి తీసుకురావటానికి రైతు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xFsjPe
వైన్స్ తెరవటంపై ఉన్న శ్రద్ధ ధాన్యం కొనుగోలుపై లేదు : కేసీఆర్ పై ఉత్తమ్ ఫైర్
Related Posts:
లాక్ డౌన్ ఎఫెక్ట్ : ఏపీలో పరీక్షలు లేకుండానే పై తరగతులకు.. ఆరు నుంచి 9వ తరగతి వరకూ..ఏపీలో కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో హైస్కూలు విద్యార్దులను ఎలాంటి పరీక్షలు లేకుండానే తదుపరి క్లాసులకు ప… Read More
లాక్ డౌన్ ప్యాకేజీ : 1.70లక్షల కోట్లు.. పేదలు,కార్మికులు,ఉద్యోగులు,మహిళలు.. ఎవరికెంత?కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో ఆయా పట్టణాలు,నగరాల్లో చిక్కుకుపోయిన వలస జీవులు,పని లేక ఇబ్బంది పడుతున్న కూలీలు.. వీ… Read More
కరీం నగర్ లో మూడు కిలోమీటర్ల మేర రెడ్ జోన్ .. రీజన్ ఇదేకరోనా వైరస్ తెలంగాణా రాష్ట్రంలో పదుల సంఖ్యలో బాధితులను తయారు చేసింది. ఇక వందల సంఖ్యలో అనుమానితులు క్వారంటైన్ లో ఉన్నారు. తెలంగాణా రాష్ట్రం అంతా ఒకలా ఉ… Read More
అమెరికాలో కల్లోలం.. రాజధాని మూసివేత.. చిక్కుకుపోయిన భారతీయులకు గుడ్ న్యూన్..అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ కారణంగా అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశవ్యాప్త్ లాక్డౌన్కు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతకీ అంగీకరించకపోవడంత… Read More
లాక్ డౌన్ పేరుతో ఏపీలో మీడియాపై పోలీసుల దాడులు.. బాధ్యులపై చర్యలు తప్పవన్న పేర్నినాని..ఏపీలో కరోనా వైరస్ ప్రభావం సందర్భంగా విధించిన లాక్ డౌన్ ను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై దాడులు ఇవాళ కూడా కొనసాగాయి. ఇప్పటికే విజయవాడతో పాటు రాజమం… Read More
0 comments:
Post a Comment