దాదాపు నెలన్నర రోజుల పాటు కొనసాగిన పూర్తి స్థాయి లాక్ డౌన్లో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. క్రైమ్ రేటు గణనీయంగా పడిపోయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో.. అక్కడక్కడా చోరీలు తప్పితే.. హత్యా ఘటనలు చాలా తక్కువగా నమోదయ్యాయి. కానీ మద్యం షాపులు తెరిచీ తెరవడంతోనే విశాఖపట్నంలో ఓ హత్య కేసు నమోదైంది. వివరాల్లోకి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c8wF0j
వైన్ షాపులు తెరవడమే ఆలస్యం.. విశాఖలో మద్యం మత్తులో ఓ హత్య..
Related Posts:
డీఎన్ఏ అంటే తెలుసా.. పెద్దిరెడ్డి, బొత్సపై టీడీపీ నేతల ఫైర్, గవర్నర్కు ఫిర్యాదుఏపీలో పంచాయతీ ఎన్నికల హీట్ పీక్కి చేరింది. అధికార- విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్- చంద్రబాబు నాయుడు ఒక్కటేనని… Read More
ఉద్యోగాలేవీ, మద్దతు ధరలేవీ.. కేసీఆర్ సర్కార్పై జీవన్ రెడ్డి నిప్పులుటీఆర్ఎస్ సర్కార్పై కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని విరుచుకుపడ్డారు. బంగారు తెలంగాణ అని చెప… Read More
Telangana Inter Exam time table 2021: మే 1 నుంచి పరీక్షలు -సమగ్ర వివరాలివే..కరోనా మహమ్మారి కారణంగా ఈ విద్యా సంవత్సరం తీవ్ర ఒడిదుడుకులకు గురైంది. అరకొరగానే ఆన్ లైన్ బోధన కొనసాగింది. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ప… Read More
త్వరలోనే నిరుద్యోగ భృతి, కేసీఆర్ ప్రకటిస్తారంటూ తీపి కబురు చెప్పిన మంత్రి కేటీఆర్హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భావానికి ముందు గృహిణి నుంచి మొదలు పారిశ్రామికవేత్తల వరకు విద్యుత్ కష్టాలంటే ఏంటో ప్రతి ఒక్కరికీ తెలుసని కే… Read More
ప్రపంచం బాధ్యతనూ తలకెత్తుకున్నాం -భారత్లోనే 4వ పారిశ్రామిక విప్లవం: WEF's Davosలో మోదీభూగోళం మొత్తాన్ని కరోనా విలయం చుట్టుముట్టగా.. ఆ సంక్షోభ సమయంలో ప్రపంచం బాధ్యతను భారత్ తలకెత్తుకుందని, 150కిపైగా దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేస్తూ మొత… Read More
0 comments:
Post a Comment