Friday, May 29, 2020

పాకిస్తాన్‌ విమాన ప్రమాదం: ఘటనా స్థలంలో రెండు బ్యాగులు స్వాధీనం..ఏముందో తెలుసా?

కరాచీ: వారం రోజుల క్రితం పాకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 90కి పైగా ప్రయాణికులు మృతి చెందారు. ఇక ఈ విమాన ప్రమాదంకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఒకటి వెలుగు చూసింది. విమాన ప్రమాదంపై విచారణ చేస్తున్న అధికారులకు ప్రమాద స్థలిలో వివిధ దేశాలకు సంబంధించిన కరెన్సీ దొరికింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AojJFi

Related Posts:

0 comments:

Post a Comment