Friday, May 29, 2020

నిమ్మగడ్డకు తాత్కాలిక ఉపశమనం.. ఇక హైకోర్టుకు డాక్టర్ సుధాకర్..! అదే జరగనుందా..?

అమరావతి/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుభవరాహిత్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వైసీపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజా వేదికను కూల్చేసి భవిష్యత్తులో తన పంథా ఎలా ఉండబోతుందనన్న ఉద్దేశాన్ని ఏపి ప్రజలకు చెప్పకనే చెప్పుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీ ముద్రను పూర్తిగా చెరిపేసేందుకు వైసీపి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్నీ కావు. ఇదే క్రమంలో ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AiVCrS

Related Posts:

0 comments:

Post a Comment