రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవేళ పొరపాటున మళ్లీ నితీశ్ కుమార్ విజయం సాధిస్తే... రాష్ట్రం అధోగతిపాలవుతుందని లోక్ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్ అన్నారు. నితీశ్ మళ్లీ అధికారంలోకి వస్తే.. రాష్ట్రం వినాశనం అంచుకు చేరుతుందని విమర్శించారు. ఒకప్పుడు ప్రధాని మోదీ అంటే అసూయపడ్డ నితీశ్.. ఇప్పుడదే మోదీ చేసిన అభివృద్దిని తన పేరు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jfQu8x
నిన్ననే నితీశ్ పాదాలు తాకి... ఇవాళ మళ్లీ మాటల దాడి... విరుచుకుపడ్డ చిరాగ్ పాశ్వాన్...
Related Posts:
ఆ దేవుడితోనైనా కొట్లాటకు సిద్దం... ఏపీతో నీళ్ల పంచాయితీపై మరోసారి కుండబద్దలు కొట్టిన కేసీఆర్...తెలంగాణ నీటి వాటాల విషయంలో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునేది లేదని గతంలోనే కుండబద్దలు కొట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్... తాజాగా ఇదే విషయాన్ని మరోసారి స్ప… Read More
త్వరలో గ్రామ సచివాలయాల పరిధిలోనే భూముల రిజిస్ట్రేషన్లు : మంత్రి కొడాలి నానిఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయాల ఏర్పాటు జరిగి సంవత్సరం అయిన కారణంగా నేడు ఏపీ లోని మంత్రులు సచివాలయాల వ్యవస్థపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత… Read More
పవన్ కల్యాణ్ జోలికొస్తే ఖబర్దార్: సీపీఐ నారాయణకు బీజేపీ సోము వీర్రాజు వార్నింగ్విమర్శించడానికి అంశాలేవీ దొరకనట్లు ఇతర పార్టీల నేతలు.. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తుండటం, పవన్ మూడు పెళ్లిళ్ల విషయాన్ని… Read More
Male escort: వ్యాపారికి బంపర్ ఆఫర్, రోజుకో అమ్మాయి, ఆంటీలు, ప్రతిరోజూ రూ. 25 వేలు, సోనాలి స్కెచ్ !ముంబాయి/ బెంగళూరు/ న్యూఢిల్లీ: కలికాలం పోయి కరోనా కాలం వచ్చింది. కరోనా వైరస్ (COVID 19) దెబ్బతో lockdown విధించడంతో కొన్ని కోట్ల మంది జీవితాలు తల్లకిం… Read More
కారు - ఆటో ఢీ: నలుగురు మృతి - నెత్తురోడిన మెదక్మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని కొల్చారం మండలం కిష్టపూర్ వద్ద గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి మెదక్ … Read More
0 comments:
Post a Comment