ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులను, మరణాలను తగ్గించటంలో ప్రభుత్వం విజయం సాధించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వెల్లడించారు. ఇప్పటికే 94.9 శాతం రికవరీ రేటుతో ఏపీ దేశంలోనే టాప్ లో నిలిచింది. కొవిడ్-19 కేసులు, మరణాలకు సంబంధించి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం వెలువరించిన బులిటెన్ లోనూ ఇది ప్రస్పుటమైంది. మూసీ నదికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HjYV5S
Wednesday, October 21, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment