ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులను, మరణాలను తగ్గించటంలో ప్రభుత్వం విజయం సాధించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వెల్లడించారు. ఇప్పటికే 94.9 శాతం రికవరీ రేటుతో ఏపీ దేశంలోనే టాప్ లో నిలిచింది. కొవిడ్-19 కేసులు, మరణాలకు సంబంధించి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం వెలువరించిన బులిటెన్ లోనూ ఇది ప్రస్పుటమైంది. మూసీ నదికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HjYV5S
ఏపీలో కరోనా: జగన్ సర్కారు సక్సెస్ - పెరిగిన రికవరీలు - కొత్తగా 3,746 కేసులు -10 రోజుల స్పెషల్ డ్రైవ్
Related Posts:
భారత్ అదుపులో పీవోకే బాలుడు -చొరబాటా? పొరపాటా? -పాక్ పైశాచికానందంకొత్త ఏడాది తొలిరోజే జమ్మూకాశ్మీర్లోని లైన్ ఆఫ్ కంట్రోల్(ఎల్ఓసీ) వద్ద కలకలం చోటుచేసుకుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)కు చెందిన ఒక బాలుడ్ని భారత బ… Read More
కాంగ్రెస్ సర్కార్ రాబోతోంది.. కేసీఆర్ పని ఇక ఖతమే..?: ఉత్తమ్కుమార్టీ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ కొలిక్కి రాలేదు. కొట్లాటలు, కుమ్ములాటలతో సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే ఆ పార్టీ నేతలు మాత్రం ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్ ఎ… Read More
రాముడి విగ్రహ ధ్వంసంలో చంద్రబాబు పాత్ర .. ఇది టీడీపీ కుట్ర : వైసీపీ ఎంపీ సాయిరెడ్డి సంచలనంవైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం ఘటనపై సంచలన ఆరోపణలు చేశారు. రాముడి విగ్రహం ధ్వంసం ఘటనలో చంద్రబాబు పాత్ర ఉందని విజయసాయి ర… Read More
భారత్లో వ్యాక్సిన్కు లైన్ క్లియర్ -సీరం తయారీ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ‘కొవిషీల్డ్’కు ఆమోదంకరోనా మహమ్మారి కొత్త రూపాలతో పురివిప్పుతోన్న తరుణాన.. కొత్త ఏడాది తొలిరోజే భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ … Read More
5న కాళేశ్వరానికి సీఎం కేసీఆర్.. మేడిగడ్డ, పార్క్ నిర్మాణం పరిశీలన..కాళేశ్వరం ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం మొదటి విడతలో రూ.600 కోట్లతో కాళేశ్వరం… Read More
0 comments:
Post a Comment