ఐఏఎస్, ఐపీఎస్ పేర్లతో మోసాలు చేయడం చూశాం. తర్వాత కేటుగాళ్లు కూడా పట్టుబడ్డారు. అయితే సీఎం ముఖ్య సలహాదారు పేరుతో మోసాలు మాత్రం ఇప్పుడే వెలుగుచూశాయి. దీనిని అజేయ కల్లం సీరియస్గా తీసుకున్నారు. తన పేరుతో జరుగుతోన్న మోసాలపై విచారణ జరపాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ను కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. తన పేరుతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Td20XV
Wednesday, October 21, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment