గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై సొంత పార్టీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు అలియాస్ గిరి దండెత్తారు. మద్దాలి గిరి త్వరలోపార్టీ ఫిరాయించే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో.. ఆయన ప్రాతినిథ్యం వహిస్తోన్న గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి పార్టీ ఇన్ ఛార్జిని నియమించడం ఆగ్రహానికి కారణమైంది. తన ఆగ్రహాన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ff8U7W
Chandrababu: వైశ్యుడినైనందుకే కక్ష సాధింపు: చంద్రబాబుకు సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచి సెగ..లేఖ!
Related Posts:
తాడిపత్రిలో దాడి జరుగుతుంటే ఏం చేస్తున్నారు.. పోలీసులపై టీడీపీ నేత దీపక్ రెడ్డి ధ్వజంతాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడి ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి దీపక్రెడ్డి అనుమానం వ్యక్తం … Read More
ప్రజాస్వామ్యంపై పాఠాలు కాంగ్రెస్ నుంచి నేర్చుకోవాల్సిన పనిలేదు: రాహుల్ పై మోడీ అటాక్న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యంపై తనకు నీతులు బోధించాల్సిన పనిలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ప్రధాని మోడీ పరోక్షంగా చురకలంటించారు. శనివారం వీడియో కాన్ఫర… Read More
యూపీ బాటలో మధ్యప్రదేశ్- లవ్ జిహాద్ వ్యతిరేక చట్టానికి కేబినెట్ ఆమోదందేశంలో లవ్ జిహాద్కు వ్యతిరేకంగా తమ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చట్టాలు చేస్తామని ప్రకటించిన బీజేపీ.. ఇప్పుడు ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది… Read More
కృష్ణా జిల్లాలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్.. రేపటి నుంచే, ఏర్పాట్లు పూర్తి..కరోనా వైరస్ నివారణలో ఏపీ ఆదర్శంగా నిలిచింది. దీంతో కేంద్ర ప్రభుత్వం గురుతర బాధ్యత అప్పగించింది. కరోనా వైరస్ వాక్సిన్ కోసం డ్రై రన్ కోసం ఎంపిక చేసింది… Read More
ఖమ్మంలో బీజేపీ నేత దారుణ హత్య .. మున్సిపల్ ఎన్నికలకు ముందు .. ఇంట్లోకి చొరబడి , కత్తులతో పొడిచి..ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాలో బిజెపి రాష్ట్ర నాయకుడు నేలవెల్లి రామారావుపై అగంతకులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన రామారావు ఆసుపత్… Read More
0 comments:
Post a Comment