Monday, May 4, 2020

కరోనా:భారత్‌లో రెమ్‌డెసివీర్ ట్రయల్స్.. మోదీ సర్కారే దేశాన్ని కాపాడింది.. ప్రజలదే తప్పన్న మంత్రి

భారత్‌లో కరోనా విలయం యధావిధిగా కొనసాగుతోంది. సోమవారం నాటికి కొవిడ్-19 కేసుల సంఖ్య 43వేలకు, మరణాలకు 14వందలకు చేరువయ్యాయి. ఇప్పటిదాకా ఈ వ్యాధికి వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో రోగులకు చికిత్స అందిస్తున్నారు. వాటిలో అతి ప్రధానమైందిగా భావిస్తోన్న 'రెమ్‌డెసివీర్'వాడకానికి భారత్ సైతం సిద్ధమైంది. దీంతోపాటు వైరస్ వ్యాప్తికి గల కారణాలను వివరిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b1aNCD

Related Posts:

0 comments:

Post a Comment