ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ పార్టీ వైసీపీకి మూడు రెక్కలు ఉంటాయని, అలాగే రాజధానిని మూడు ముక్కలు చేయాలని ఆయన భావిస్తున్నారని విమర్శించారు. ఆ మూడు ముక్కల్లో సంస్థానాలను ఏర్పాటు చేసి, దోచేయాలని జగన్ భావిస్తున్నారని యనమల ఆరోపించారు. అక్కడ ఆస్తులను పెంచుకునే ప్రయత్నమే రాజధాని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SRUItH
వైసీపీ ఫ్యాన్కు మూడు రెక్కలు, రాజధాని మూడు ముక్కలు, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు
Related Posts:
సాయిరెడ్డికి బీజేపీలో లీకులిస్తున్నదెవరు ? కన్నాపై దూకుడు వెనుక వాస్తవాలు..ఏపీ బీజేపీలో వర్గపోరు అందరికీ తెలిసిందే అయినా తాజాగా ఆ పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను ఉద్దేశించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేస్తున్న తీవ్ర ఆ… Read More
ఆ 52 కేసులపై జగన్ సర్కారు ఆందోళన.. ఈ లెక్క తేలకపోతే అంతే సంగతులు..ఏపీలో కరోనా వైరస్ సోకడానికి ఇప్పటివరకూ గుర్తించిన ప్రధాన కారణాలు రెండు లేక మూడు. వీటిలో ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు, విదేశాలకు వెళ్లి వచ్చిన వారు, వీరి … Read More
ఆయనపై కేసులు పెట్టండి.. బొంగరంలా తిరుగుతున్న ఏ2ను కట్టడి చేయండి : వర్ల రామయ్యఏపీ సీఎం జగన్ పై అలాగే వైసీపీ నేతలపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు . మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఇష్టమొచ్చినట్లుగా మొరగడం మానుకోకపోతే క్షమిం… Read More
కన్నా, సాయిరెడ్డి రాజకీయ క్రీడలో బాబు ఎంపైర్.. కాణిపాకం వినాయకుడు థర్డ్ ఎంపైర్..అమరావతి/హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయం రంకెలేస్తోంది. అధికార వైసీపి పార్టీ నేతల విమర్శనాస్త్రాలు చంద్రబాబు నాయుడు టూ కన్నా లక్ష్మీనారాయణ వయా సుజనా … Read More
కిమ్ దేశంలో డెడ్ సైలెన్స్.. ఇండియా పొరుగున కలాపాలు.. అంతుచిక్కని జాంగ్ జాడ..కరోనా వైరస్ కు ధీటుగా ఆయన గురించిన వార్తలు ప్రపంచం నలుమూలలకు వ్యాపించాయి.. ఇది జరిగి గంటలు గడుస్తున్నాయి.. పొరుగు దేశాధినేతలు సైతం ప్రకటనలు చేశారు.. శ… Read More
0 comments:
Post a Comment