తిరుపతి: ఎప్పుడెప్పుడా అంటూ కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తోన్న రోజు రానే వచ్చింది. ఏడుకొండలవాడిని కనులారా వీక్షించడానికి మరెంతో కాలం పట్టదు. జూన్ 8వ తేదీన శ్రీవారి ఆలయ తలుపులు తెరచుకోనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు దశలవారీగా ఇప్పటికే పూర్తి చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు. అరకొర ఏర్పాట్లు ఏవైనా ఉంటే వాటిని పూర్తి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zOLFSS
శ్రీవారి దర్శనానికి సర్వం సిద్ధం: ఏడుకొండలవాడి తొలి దర్శన భాగ్యం వారికే: త్వరలో ఆన్లైన్
Related Posts:
మోస్ట్ కరెప్టెడ్... రెవెన్యూ శాఖపై మరోసారి చర్చ... చెక్ చెప్పేందుకే కేసీఆర్ ఆ అస్త్రం...రెవెన్యూ శాఖ.. ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చే శాఖల్లో ఇదీ ఒకటి. అత్యంత అవినీతి శాఖగానూ దీనిపై ముద్ర పడింది. భూముల అమ్మకాలు,కొనుగోళ్లు,రిజిస్ట్రేషన్ల… Read More
ఊరించి..ఉసూరుమనిపించి: పంద్రాగస్టు నాటికి కోవ్యాగ్జిన్ అందుబాటులో తెస్తామంటూ: చివరికి నిరాశేన్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ను నిర్మూలించడానికి అవసరమైన వ్యాక్సిన్పై స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కీలక ప్రకటన వెలువడుతుందని దేశ ప్రజల… Read More
చలి వాగులో చిక్కుకున్న 12 మంది రైతులు.. హెలికాఫ్టర్ ద్వారా కాపాడే యత్నం .. వాగులో బస్సు , లారీ కూడాతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ వర్షాల దెబ్బకు… Read More
రాజ్యాంగ ఉల్లంఘనతోనే వ్యవస్ధల మధ్య సంక్షోభం- మేం నిష్పాక్షికమే- ఏపీ హైకోర్టు సీజే వ్యాఖ్యలు..ఏపీలో చట్ట, న్యాయ, కార్యనిర్వాహక అంశాల మధ్య పలు అంశాల్లో అభిప్రాయ భేదాలు తలెత్తుతున్న వేళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి తన స్వాతంత… Read More
ట్రంప్కు షాకిచ్చిన జర్నలిస్టు... ఆ ప్రశ్న వేసేసరికి..!మరో మూడు నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇటు రిపబ్లికన్ అభ్యర్థిగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బర… Read More
0 comments:
Post a Comment