Sunday, May 31, 2020

చైనాతో సమస్యను దౌత్యపరంగా పరిష్కరించుకుంటాం, ట్రంప్ మధ్యవర్తిత్వంపై అమిత్ షా నో కామెంట్..

సరిహద్దులో కయ్యానికి కాలుదువ్వుతోన్న డ్రాగన్ చైనా అంశంపై హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. చైనాతో ఉన్న సమస్యను దౌత్యపరంగా పరిష్కరించుకుంటామని తెలిపారు. లడాఖ్ భూభాగంలో చైనా చొచ్చుకురావడంతో యుద్ధమేఘాలు అలుముకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమస్యపై ఇరుదేశాలు చర్చించుకొని పరిష్కరించుకుంటాయని తెలిపారు. ఇందులో మరో దేశం జోక్యానికి తావులేదని కుండబద్దలు కొట్టారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ddCHND

Related Posts:

0 comments:

Post a Comment