సరిహద్దులో కయ్యానికి కాలుదువ్వుతోన్న డ్రాగన్ చైనా అంశంపై హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. చైనాతో ఉన్న సమస్యను దౌత్యపరంగా పరిష్కరించుకుంటామని తెలిపారు. లడాఖ్ భూభాగంలో చైనా చొచ్చుకురావడంతో యుద్ధమేఘాలు అలుముకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమస్యపై ఇరుదేశాలు చర్చించుకొని పరిష్కరించుకుంటాయని తెలిపారు. ఇందులో మరో దేశం జోక్యానికి తావులేదని కుండబద్దలు కొట్టారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ddCHND
చైనాతో సమస్యను దౌత్యపరంగా పరిష్కరించుకుంటాం, ట్రంప్ మధ్యవర్తిత్వంపై అమిత్ షా నో కామెంట్..
Related Posts:
వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని.. ఆమెను ఉంచుకుంటా : లావణ్య సూసైడ్ కేసులో సంచలన విషయాలుఇటీవల శంషాబాద్లో లావణ్య అనే గృహిణి ఆత్మహత్య కేసుకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. తమ కూతురి చావుకు అల్లుడే కారణమని ఆరోపిస్తున్న కుటుం… Read More
చైనాకు షాక్..బలూచిస్తాన్లో సీన్ రివర్స్.. పాక్ స్టాక్ ఎక్సేంజ్పై దాడి బీఎల్ఏ పనే.. భారత్ ప్రమేయం?పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలో స్టాక్ ఎక్సేంజ్ భవంతిపై సోమవారం జరిగిన ఉగ్రదాడిలో మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ మరో ఏడుగురు ఆస్పత్రిలో… Read More
ఘోర పడవ ప్రమాదం: ముగ్గురు చిన్నారులతోపాటు 32 మంది మృతిఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని బురిగాంగ నదిలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. సోమవారం పడవ మునిగిపోవడంతో ముగ్గురు చిన్నారులతోపాటు 32 మంది మరణించారు. ఓల్డ్… Read More
కరోనా వేళ ఘనంగా పెళ్లి: రెండ్రోజులకే వరుడు మృతి, 95 మంది అతిథులకు పాజిటివ్పాట్నా: దేశంలో కరోనా మహమ్మారి అంతకంతకూ పెరిగిపోతోంది. ప్రభుత్వాలు, అధికారులు కరోనా బారినపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్రజలకు సూచిస్తూనే ఉన్నార… Read More
ఇంజినీరింగ్ డిగ్రీతో విశాఖ హిందుస్తాన్ షిప్యార్డ్లో ఉద్యోగాలుహిందుస్తాన్ షిప్యార్డ్ లిమిటెడ్ విశాఖపట్నం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఆన్లైన్ మేనేజర్, అసిస్టెంట్ మేనే… Read More
0 comments:
Post a Comment